Sunday, 7 December 2025
  • Home  
  • శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టేషన్లో న్యాయ విజ్ఞాన సదస్సు
- తిరుపతి

శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టేషన్లో న్యాయ విజ్ఞాన సదస్సు

శ్రీకాళహస్తి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నందు సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది.అందులో భాగంగా బాల్య వివాహ నిర్మూలన చట్టం గురించి అక్కడ ఉన్న ప్రయాణికులకు తెలియజేయడం జరిగింది.బాల్య వివాహాల వలన అమ్మాయిలకు కలుగుతున్న ఇబ్బందులను గురించి ప్రముఖ న్యాయవాదులు వివరించారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మునిచంద్రయ్య,వారి సిబ్బంది న్యాయవాదులు గుమ్మల్ల రాజేశ్వరరావు అరుణ్,శ్రీరామ్ మరియు కోర్టు సిబ్బంది శంకర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నందు సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది.అందులో భాగంగా బాల్య వివాహ నిర్మూలన చట్టం గురించి అక్కడ ఉన్న ప్రయాణికులకు తెలియజేయడం జరిగింది.బాల్య వివాహాల వలన అమ్మాయిలకు కలుగుతున్న ఇబ్బందులను గురించి ప్రముఖ న్యాయవాదులు వివరించారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మునిచంద్రయ్య,వారి సిబ్బంది న్యాయవాదులు గుమ్మల్ల రాజేశ్వరరావు అరుణ్,శ్రీరామ్ మరియు కోర్టు సిబ్బంది శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.