శ్రీకాళహస్తి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నందు సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది.అందులో భాగంగా బాల్య వివాహ నిర్మూలన చట్టం గురించి అక్కడ ఉన్న ప్రయాణికులకు తెలియజేయడం జరిగింది.బాల్య వివాహాల వలన అమ్మాయిలకు కలుగుతున్న ఇబ్బందులను గురించి ప్రముఖ న్యాయవాదులు వివరించారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మునిచంద్రయ్య,వారి సిబ్బంది న్యాయవాదులు గుమ్మల్ల రాజేశ్వరరావు అరుణ్,శ్రీరామ్ మరియు కోర్టు సిబ్బంది శంకర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టేషన్లో న్యాయ విజ్ఞాన సదస్సు
శ్రీకాళహస్తి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నందు సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది.అందులో భాగంగా బాల్య వివాహ నిర్మూలన చట్టం గురించి అక్కడ ఉన్న ప్రయాణికులకు తెలియజేయడం జరిగింది.బాల్య వివాహాల వలన అమ్మాయిలకు కలుగుతున్న ఇబ్బందులను గురించి ప్రముఖ న్యాయవాదులు వివరించారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మునిచంద్రయ్య,వారి సిబ్బంది న్యాయవాదులు గుమ్మల్ల రాజేశ్వరరావు అరుణ్,శ్రీరామ్ మరియు కోర్టు సిబ్బంది శంకర్ తదితరులు పాల్గొన్నారు.

