శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకోవడం కోసం వివిధ ప్రాంతాల నుండి వేల మంది భక్తులు దేవస్థానానికి వస్తుంటారు. భక్తులు దైవ సన్నిధిలో నిద్రించడానికి ఇష్టపడతారు.అయితే దేవస్థానంలో రూముల కొరత కారణంగా కొంత మంది భక్తులు దేవస్థాన బిక్షాల గోపురం దగ్గర గల కళారాధన మండపంలో నిద్రిస్తుంటారు.అయితే వారి నుండి ప్రయివేట్ సెక్యూరిటీ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు భక్తులు తెలియజేసారు.దీనిపై ఆలయ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

శ్రీకాళహస్తిలో భక్తులను దోచుకుంటున్న ప్రయివేట్ సెక్యూరిటీ సిబ్బంది
శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకోవడం కోసం వివిధ ప్రాంతాల నుండి వేల మంది భక్తులు దేవస్థానానికి వస్తుంటారు. భక్తులు దైవ సన్నిధిలో నిద్రించడానికి ఇష్టపడతారు.అయితే దేవస్థానంలో రూముల కొరత కారణంగా కొంత మంది భక్తులు దేవస్థాన బిక్షాల గోపురం దగ్గర గల కళారాధన మండపంలో నిద్రిస్తుంటారు.అయితే వారి నుండి ప్రయివేట్ సెక్యూరిటీ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు భక్తులు తెలియజేసారు.దీనిపై ఆలయ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

