తొట్టంబేడు పున్నమి న్యూస్, మార్చి 02, తొట్టంబేడు మండలం తొట్టంబేడు పంచాయతీలో చెత్తాచెదారాలు వ్యర్ధాలతో మురుగు కాలువలు నిండిపోతునన్నాయని ఈదులగుంట కాలనీ వాసులు పలు రోగాలతో ఆసుపత్రి పాలవుతున్నా పంచాయతీ అధికారులుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోని పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఈదులగుంట వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత జిల్లా స్థాయి అధికారులు చర్య తీసుకోవాలని ఈదులకుంట కాలనీవాసులు కోరుతున్నారు.

వ్యర్ధలతో నిండిపోతున్న కాలువలు-రోగాల బారిన పడుతున్న ప్రజలు
తొట్టంబేడు పున్నమి న్యూస్, మార్చి 02, తొట్టంబేడు మండలం తొట్టంబేడు పంచాయతీలో చెత్తాచెదారాలు వ్యర్ధాలతో మురుగు కాలువలు నిండిపోతునన్నాయని ఈదులగుంట కాలనీ వాసులు పలు రోగాలతో ఆసుపత్రి పాలవుతున్నా పంచాయతీ అధికారులుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోని పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఈదులగుంట వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత జిల్లా స్థాయి అధికారులు చర్య తీసుకోవాలని ఈదులకుంట కాలనీవాసులు కోరుతున్నారు.

