Wednesday, 25 March 2026
  • Home  
  • వైసీపీ కార్యకర్తలను పరామర్శించిన శిల్పా
- E-పేపర్

వైసీపీ కార్యకర్తలను పరామర్శించిన శిల్పా

నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామ వైసిపి నాయకుడు పి చెన్నయ్యకు ల ఉదయానంద హాస్పటల్ నందు సర్జరీ జరిగిన విషయాన్ని గ్రామ వైసిపి నాయకులు తెలియజేయడంతో చిన్నయ్యను మాజీ ఎమ్మెల్యే శిల్పారవి చంద్ర కిషోర్ రెడ్డి పరామర్శించి ధైర్యంగా ఉండాలంటూ తెలియజేశారు త్వరలో కోలుకొని పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలని అన్నారు

నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామ వైసిపి నాయకుడు పి చెన్నయ్యకు ల ఉదయానంద హాస్పటల్ నందు సర్జరీ జరిగిన విషయాన్ని గ్రామ వైసిపి నాయకులు తెలియజేయడంతో చిన్నయ్యను మాజీ ఎమ్మెల్యే శిల్పారవి చంద్ర కిషోర్ రెడ్డి పరామర్శించి ధైర్యంగా ఉండాలంటూ తెలియజేశారు త్వరలో కోలుకొని పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలని అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.