శ్రీకాళహస్తి:ఏర్పేడు మండలం కందాడ పంచాయతీ సదాశివేశ్వర స్వామి దేవస్థానం నందు మంగళవారం ముని రెడ్డి మరియు వనజ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.అమ్మవారి పసుపు అలంకరణ భక్తులను ఆకట్టుకుంది.అనంతరం ఆలయ ధర్మకర్తలు ధనంజయ స్వామి,పండు స్వామి,నారాయణ స్వామి భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో దాము, మల్లికార్జున,విజయ్,బాలకృష్ణ చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

వైభంగా కందాడ శ్రీ కామాక్షి సదా శివేశ్వర స్వామి దేవస్థానం నందు దసరా ఉత్సవాలు
శ్రీకాళహస్తి:ఏర్పేడు మండలం కందాడ పంచాయతీ సదాశివేశ్వర స్వామి దేవస్థానం నందు మంగళవారం ముని రెడ్డి మరియు వనజ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.అమ్మవారి పసుపు అలంకరణ భక్తులను ఆకట్టుకుంది.అనంతరం ఆలయ ధర్మకర్తలు ధనంజయ స్వామి,పండు స్వామి,నారాయణ స్వామి భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో దాము, మల్లికార్జున,విజయ్,బాలకృష్ణ చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

