నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక వెలమ సంఘం కార్యాలయంలో బుధవారం ఘనంగా వినాయక చవితి ఉత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా వినాయకుడిని కార్యాలయంలోనే వినాయక దేవాలయంలో ప్రతిష్టించారు. శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెలమ సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వినాయకున్ని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
- నాగర్కర్నూల్
వెలమ సంఘం కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవం
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక వెలమ సంఘం కార్యాలయంలో బుధవారం ఘనంగా వినాయక చవితి ఉత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా వినాయకుడిని కార్యాలయంలోనే వినాయక దేవాలయంలో ప్రతిష్టించారు. శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెలమ సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వినాయకున్ని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

