Monday, 2 March 2026
  • Home  
  • వెంకటసుబ్బారెడ్డికి నివాళులర్పించన బియ్యపు ఆకర్ష్ రెడ్డి
- తిరుపతి

వెంకటసుబ్బారెడ్డికి నివాళులర్పించన బియ్యపు ఆకర్ష్ రెడ్డి

శ్రీకాళహస్తి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన రొమ్మాల వెంకటసుబ్బారెడ్డి సోమవారం నాడు ఆకస్మిక మృతి చెందారు. సమాచారాన్ని తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తన కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి ద్వారా వెంకటసుబ్బారెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వెంకటసుబ్బారెడ్డి కుటుంబ సబ్యులకు తన తరపున సానుభూతి తెలియజేసి పరామర్శించి రావాలని సూచడంతో తండ్రి సూచనల మేరకు ఆకర్ష్ రెడ్డి వెంకటసుబ్బారెడ్డికి నివాళులర్పించి రొమ్మాలవారికి తన ప్రఘాడసానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీంద్రారెడ్డి, చంద్రమోహన్ రెడ్డి,యుగంధర్ రెడ్డి,కందాటి ఈశ్వర్ రెడ్డి, చంద్రారెడ్డి,సుమన్,శివ రెడ్డి తదితరులు ఉన్నారు.

శ్రీకాళహస్తి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన రొమ్మాల వెంకటసుబ్బారెడ్డి సోమవారం నాడు ఆకస్మిక మృతి చెందారు. సమాచారాన్ని తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తన కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి ద్వారా వెంకటసుబ్బారెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వెంకటసుబ్బారెడ్డి కుటుంబ సబ్యులకు తన తరపున సానుభూతి తెలియజేసి పరామర్శించి రావాలని సూచడంతో తండ్రి సూచనల మేరకు ఆకర్ష్ రెడ్డి వెంకటసుబ్బారెడ్డికి నివాళులర్పించి రొమ్మాలవారికి తన ప్రఘాడసానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీంద్రారెడ్డి, చంద్రమోహన్ రెడ్డి,యుగంధర్ రెడ్డి,కందాటి ఈశ్వర్ రెడ్డి, చంద్రారెడ్డి,సుమన్,శివ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.