Sunday, 7 December 2025
  • Home  
  • విశాఖపట్నంలో వేడి గంజి తాగి పిల్లలు గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
- విశాఖపట్నం

విశాఖపట్నంలో వేడి గంజి తాగి పిల్లలు గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

అక్టోబర్ 4, శనివారం విశాఖపట్నంలో వేడి గంజి తాగి పిల్లలు గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉంది… వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు. మొత్తం 20 మంది పిల్లలను ఆసుపత్రికి తరలించారు. ఆరుగురు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి గాయాలు స్వల్పంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ వివరించారు. విశాఖపట్నంలోని సీతంపేటలోని బెల్లం గణపతి ఆలయం సమీపంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో గంజి మీద పడి పిల్లలు గాయపడిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన పిల్లలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దుర్గాదేవి మండపం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమంలో గంజి మీద పడి పిల్లలు గాయపడిన సంఘటనలో పిల్లలకు ఎటువంటి ప్రమాదం లేదని కలెక్టర్ తెలియజేశారు. చిన్న గాయాలైన పిల్లలను ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పిల్లల ఆరోగ్యం స్థిరంగా ఉందని వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.

అక్టోబర్ 4, శనివారం విశాఖపట్నంలో వేడి గంజి తాగి పిల్లలు గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉంది… వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు.

మొత్తం 20 మంది పిల్లలను ఆసుపత్రికి తరలించారు. ఆరుగురు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి గాయాలు స్వల్పంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ వివరించారు.
విశాఖపట్నంలోని సీతంపేటలోని బెల్లం గణపతి ఆలయం సమీపంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో గంజి మీద పడి పిల్లలు గాయపడిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన పిల్లలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
దుర్గాదేవి మండపం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమంలో గంజి మీద పడి పిల్లలు గాయపడిన సంఘటనలో పిల్లలకు ఎటువంటి ప్రమాదం లేదని కలెక్టర్ తెలియజేశారు.
చిన్న గాయాలైన పిల్లలను ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పిల్లల ఆరోగ్యం స్థిరంగా ఉందని వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.