Monday, 23 March 2026
  • Home  
  • వినాయక మండపాలను తనిఖీ చేసిన ఏఈ
- అన్నమయ్య

వినాయక మండపాలను తనిఖీ చేసిన ఏఈ

సుండుపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) సుండుపల్లి మండలంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక స్వామి మండపాలను విద్యుత్ శాఖ అధికారి రమేష్ బాబు తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ, వినాయక మండపాల ఏర్పాటుకు పోలీస్, విద్యుత్ శాఖల అనుమతి కోసం 182 ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని గురువారం సూచించారు. మండపాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏవైనా సంఘటనలు జరిగితే తక్షణమే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని ఆయన తెలిపారు.

సుండుపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)

సుండుపల్లి మండలంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక స్వామి మండపాలను విద్యుత్ శాఖ అధికారి రమేష్ బాబు తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ, వినాయక మండపాల ఏర్పాటుకు పోలీస్, విద్యుత్ శాఖల అనుమతి కోసం 182 ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని గురువారం సూచించారు. మండపాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏవైనా సంఘటనలు జరిగితే తక్షణమే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని ఆయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.