Saturday, 19 July 2025
  • Home  
  • విద్యుత్ షాక్ తో వృద్ధుడు మృతి
- E-పేపర్

విద్యుత్ షాక్ తో వృద్ధుడు మృతి

అన్నమయ్య జిల్లా: నందలూరు (మం) మండలం కుమ్మరపల్లె పొలాల్లో విద్యుత్ షాక్ తో వృద్ధుడు మృతి… బహిర్భూమి కి వెళ్ళి వస్తుండగా అడవి పందుల కోసం తీసిన విద్యుత్ తీగ తగిలి మారెం సుబ్రమణ్యం (64) అనే వృద్ధుడు మృతి…. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు… దర్యాప్తు చేస్తున్న నందలూరు పోలీసులు…

అన్నమయ్య జిల్లా:

నందలూరు (మం) మండలం కుమ్మరపల్లె పొలాల్లో విద్యుత్ షాక్ తో వృద్ధుడు మృతి…

బహిర్భూమి కి వెళ్ళి వస్తుండగా అడవి పందుల కోసం తీసిన విద్యుత్ తీగ తగిలి మారెం సుబ్రమణ్యం (64) అనే వృద్ధుడు మృతి….

మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు…

దర్యాప్తు చేస్తున్న నందలూరు పోలీసులు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.