ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల చెల్లమ్మ గారి పాలెం లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మత్స్యకారుడు జాలయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

- ఆంధ్రప్రదేశ్
విద్యుత్ ఘాతంతో మత్స్యకారుడు మృతి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల చెల్లమ్మ గారి పాలెం లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మత్స్యకారుడు జాలయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

