కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం ఆముదాల్లంక గ్రామం గత నాలుగు రోజులు గా వరద నీటిలో చిక్కుకు పోయింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సామాజిక పెన్షన్ ల పంపిణీ లో భాగంగా ఆముదాల్లంక సచివాలయ సిబ్బంది మరియు ఫీల్డ్ అసిస్టెంట్ రవీంద్ర కలిసి అర్హులు అందరికి పెన్షన్ లు అందించటం జరిగింది.

- E-పేపర్
వరద లోనూ ఆగని పెన్షన్ ల పంపిణీ కార్యక్రమం
కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం ఆముదాల్లంక గ్రామం గత నాలుగు రోజులు గా వరద నీటిలో చిక్కుకు పోయింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సామాజిక పెన్షన్ ల పంపిణీ లో భాగంగా ఆముదాల్లంక సచివాలయ సిబ్బంది మరియు ఫీల్డ్ అసిస్టెంట్ రవీంద్ర కలిసి అర్హులు అందరికి పెన్షన్ లు అందించటం జరిగింది.

