శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తిలోని వన్నియకుల క్షత్రియులు మార్చ్ 8, వ తేదీన తిరుపతిలో జరగబోవు వన్నియకుల క్షత్రియుల ఆత్మీయ సమ్మేళనము, వివాహ పరిచయ వేదిక కార్యక్రమమునకు సంబంధించిన వాల్ పోస్టర్స్ ని ఆవిష్కరణ జరిగినది. ఈ సందర్బంగా వన్నెయకుల క్షత్రియ సంఘము నాయకులు మాట్లాడుతూ వన్నియకుల క్షత్రియులు ఐక్యంగా వున్నారు అని, మంచి అవగాహనతో అన్ని రంగములలో అభివృద్ధి చెందు చున్నారని వన్నియకుల బంధువులందరూ ఒకే వేదిక దగ్గర కలవడము చాలా సంతోషముగా ఉందని చెప్పారు. వన్నియకుల క్షత్రియులు గొప్ప వీరులు అని, 1000 ఏళ్ళ చరిత్ర గలవారు అని, అంకితభావం కలవారని చెప్పారు. తిరుపతిలో జరుగబోవు ఈ సమావేశమునకు వన్నియకుల క్షత్రియులు అందరు విచ్చేసి విజయవంతం చేయవలయును అని కోరారు. ఈ కార్యక్రమంలో వన్నియకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్స్ మిన్నల్ రవి, బాలసుబ్రమణ్యం అయ్యంగారు, మునిరత్నం రెడ్డి, మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, పేట బాలాజీ రెడ్డి, యం.యస్.రెడ్డి, జనార్థన్ రెడ్డి, రామారావు, కరుణాకర్ రెడ్డి, రుద్రా కిశోర్, రాము, మధు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వన్నెకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం గోడపత్రిక ఆవిష్కరణ
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తిలోని వన్నియకుల క్షత్రియులు మార్చ్ 8, వ తేదీన తిరుపతిలో జరగబోవు వన్నియకుల క్షత్రియుల ఆత్మీయ సమ్మేళనము, వివాహ పరిచయ వేదిక కార్యక్రమమునకు సంబంధించిన వాల్ పోస్టర్స్ ని ఆవిష్కరణ జరిగినది. ఈ సందర్బంగా వన్నెయకుల క్షత్రియ సంఘము నాయకులు మాట్లాడుతూ వన్నియకుల క్షత్రియులు ఐక్యంగా వున్నారు అని, మంచి అవగాహనతో అన్ని రంగములలో అభివృద్ధి చెందు చున్నారని వన్నియకుల బంధువులందరూ ఒకే వేదిక దగ్గర కలవడము చాలా సంతోషముగా ఉందని చెప్పారు. వన్నియకుల క్షత్రియులు గొప్ప వీరులు అని, 1000 ఏళ్ళ చరిత్ర గలవారు అని, అంకితభావం కలవారని చెప్పారు. తిరుపతిలో జరుగబోవు ఈ సమావేశమునకు వన్నియకుల క్షత్రియులు అందరు విచ్చేసి విజయవంతం చేయవలయును అని కోరారు. ఈ కార్యక్రమంలో వన్నియకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్స్ మిన్నల్ రవి, బాలసుబ్రమణ్యం అయ్యంగారు, మునిరత్నం రెడ్డి, మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, పేట బాలాజీ రెడ్డి, యం.యస్.రెడ్డి, జనార్థన్ రెడ్డి, రామారావు, కరుణాకర్ రెడ్డి, రుద్రా కిశోర్, రాము, మధు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

