Monday, 8 December 2025
  • Home  
  • వడ్డేమాన్ గ్రామంలో- భీమా సముద్రం చెరువును పరిశీలించిన బిజినపల్లి మండల ఇరిగేషన్ AE రమేష్
- నాగర్‌కర్నూల్

వడ్డేమాన్ గ్రామంలో- భీమా సముద్రం చెరువును పరిశీలించిన బిజినపల్లి మండల ఇరిగేషన్ AE రమేష్

బిజినాపల్లి మండలంలోని వడ్డేమాన్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా భీమ సముద్రం చెరువు ఆలుగు పారుతున్నది, గ్రామంలోని రైతులు, కార్యకర్తలు చెరువు కట్టను పరిశీలించడం జరిగింది. చెరువు కట్ట లోపల నిటి అలలకు అక్కడక్కడ గండ్లు పడుతున్నట్లు అనుమానం వచ్చి బిజినపల్లి మండల తహసిల్దార్ గారికి మరియు ఇరిగేషన్ ఏఈ రమేష్ గారికి సమాచారం అందించడం జరిగింది. ఇరిగేషన్ ఏఈ గారు వచ్చి పరిశీలించడం జరిగింది. వర్షా ప్రభావం లేకుంటే ఈ గండ్లకు ఏమి కాదు, వర్షపాతం పెరిగినట్లయితే ఇబ్బంది కలుగుతుంది. గ్రామస్తులు జర అలర్ట్ గా ఉండాలని సూచించారు. చెరువు కట్టను పరిశీలించిన వారిలో కడారి వెంకటయ్య, డీలర్ రాజేష్, మ్యాథరి సత్యం తదితరులు ఉన్నారు.

బిజినాపల్లి మండలంలోని వడ్డేమాన్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా భీమ సముద్రం చెరువు ఆలుగు పారుతున్నది, గ్రామంలోని రైతులు, కార్యకర్తలు చెరువు కట్టను పరిశీలించడం జరిగింది. చెరువు కట్ట లోపల నిటి అలలకు అక్కడక్కడ గండ్లు పడుతున్నట్లు అనుమానం వచ్చి బిజినపల్లి మండల తహసిల్దార్ గారికి మరియు ఇరిగేషన్ ఏఈ రమేష్ గారికి సమాచారం అందించడం జరిగింది. ఇరిగేషన్ ఏఈ గారు వచ్చి పరిశీలించడం జరిగింది. వర్షా ప్రభావం లేకుంటే ఈ గండ్లకు ఏమి కాదు, వర్షపాతం పెరిగినట్లయితే ఇబ్బంది కలుగుతుంది. గ్రామస్తులు జర అలర్ట్ గా ఉండాలని సూచించారు. చెరువు కట్టను పరిశీలించిన వారిలో కడారి వెంకటయ్య, డీలర్ రాజేష్, మ్యాథరి సత్యం తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.