Tuesday, 24 March 2026
  • Home  
  • లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ముక్కాసాయి వికాస్ రెడ్డి
- E-పేపర్

లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ముక్కాసాయి వికాస్ రెడ్డి

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ముక్కా సాయి వికాస్ రెడ్డి అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నవంబర్ 05 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్) : రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం, పొందలూరు పంచాయతీ చక్రం పేట నందు కార్తీక పౌర్ణమి శుభసందర్భంగా ఆలయ కమిటీ వారు, ప్రజలు ఆహ్వానం మేరకు శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు, యువ నాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి. అనంతరం ఆలయ కమిటీ వారు ప్రజలు ముక్కా సాయి వికాస్ రెడ్డి ని సన్మానించి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగినది,ఈ కార్యక్రమం లొ కూటమి నాయుకులు పాల్కొన్నారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ముక్కా సాయి వికాస్ రెడ్డి

అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నవంబర్ 05 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్) :

రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం, పొందలూరు పంచాయతీ చక్రం పేట నందు కార్తీక పౌర్ణమి శుభసందర్భంగా ఆలయ కమిటీ వారు, ప్రజలు ఆహ్వానం మేరకు శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు, యువ నాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి. అనంతరం ఆలయ కమిటీ వారు ప్రజలు ముక్కా సాయి వికాస్ రెడ్డి ని సన్మానించి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగినది,ఈ కార్యక్రమం లొ కూటమి నాయుకులు పాల్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.