ఏర్పేడు మండలంలోని రాజుల కండ్రికకు చెందిన పి మునీంద్ర బాబు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి.ఇవాళ విధులకు వెళుతూ గోవిందవరం సబ్ స్టేషన్ వద్ద ఎదురుగా వస్తున్న వరాహం(పంది)తపించిబోయి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.వివరాలు తెలియాల్సి ఉంది

- తిరుపతి
రోడ్డు ప్రమాదంలో టీటీడీ ఉద్యోగి మృతి
ఏర్పేడు మండలంలోని రాజుల కండ్రికకు చెందిన పి మునీంద్ర బాబు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి.ఇవాళ విధులకు వెళుతూ గోవిందవరం సబ్ స్టేషన్ వద్ద ఎదురుగా వస్తున్న వరాహం(పంది)తపించిబోయి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.వివరాలు తెలియాల్సి ఉంది

