వినాయకుని నిమజ్జన మహోత్సవంలో గ్రామంలో గణనాథుడి ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన టిడిపి నాయకులు, క్లాస్ వన్ కాంట్రాక్టర్ పాటూరి శ్రీనివాసులు రెడ్డి గారు గణనాథుడి ఆశీర్వాదం పొందారు.ఈ సందర్భంగా గ్రామస్థులు పాటూరి శ్రీనివాసులు రెడ్డి గారిని, రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు గారు, కరుణాకర్ రెడ్డి గారు, చిట్వేలి ఎరువుల అంగడి షేక్ కరిముల్లా గారిని ఘనంగా సన్మానించారు. వారికి పూలమాలలు వేసి, శాలువాలు కప్పి సత్కరించారు.గ్రామంలో నిర్వహించిన ఈ గణనాథుడి నిమజ్జన కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కూటమి కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సవ వాతావరణాన్ని అలరించారు.

రైల్వేకోడూరు నియోజకవర్గం – అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం – కె.ఎస్. అగ్రహారం గ్రామం
వినాయకుని నిమజ్జన మహోత్సవంలో గ్రామంలో గణనాథుడి ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన టిడిపి నాయకులు, క్లాస్ వన్ కాంట్రాక్టర్ పాటూరి శ్రీనివాసులు రెడ్డి గారు గణనాథుడి ఆశీర్వాదం పొందారు.ఈ సందర్భంగా గ్రామస్థులు పాటూరి శ్రీనివాసులు రెడ్డి గారిని, రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు గారు, కరుణాకర్ రెడ్డి గారు, చిట్వేలి ఎరువుల అంగడి షేక్ కరిముల్లా గారిని ఘనంగా సన్మానించారు. వారికి పూలమాలలు వేసి, శాలువాలు కప్పి సత్కరించారు.గ్రామంలో నిర్వహించిన ఈ గణనాథుడి నిమజ్జన కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కూటమి కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సవ వాతావరణాన్ని అలరించారు.

