సిద్ధవటం దిగుపేటలోని ప్రధాన రహదారి వద్ద వినాయక చవితి పండగ సందర్భంగా గణపతి వద్ద ఉంచిన లడ్డూ వేలాన్ని గురువారం నిర్వహించారు.ఈ లడ్డూను అదే గ్రామానికి చెందిన గిద్దలూరు కుటుంబీకులు రూ.70 వేలకు దక్కించుకున్నారు.వేలంపాటలో వినాయకుడి లడ్డూను దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- E-పేపర్
రూ.70 వేలు పలికిన వినాయక లడ్డూ వేలం
సిద్ధవటం దిగుపేటలోని ప్రధాన రహదారి వద్ద వినాయక చవితి పండగ సందర్భంగా గణపతి వద్ద ఉంచిన లడ్డూ వేలాన్ని గురువారం నిర్వహించారు.ఈ లడ్డూను అదే గ్రామానికి చెందిన గిద్దలూరు కుటుంబీకులు రూ.70 వేలకు దక్కించుకున్నారు.వేలంపాటలో వినాయకుడి లడ్డూను దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

