ఓడి చెరువు సెప్టెంబర్ 19 ప్రభ న్యూస్ :మండలంలోని గౌని పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రస్తుతం చదువుతున్న ఆరో తరగతి విద్యార్థిని, విద్యార్థులకు 60 మందికి గాను రిటైర్డ్ ఉపాధ్యాయులు నరసింహారెడ్డి,కృష్ణా రెడ్డి లు ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు ప్రధానోపాధ్యాయురా లు పి.విజయమ్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ కలిగి ఉండి ,మంచి ఫలితాల్లో సాధించాలని ఆశిస్తూ మనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు ఆదర్శ పూర్వ విద్యార్థి మల్లెల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

రిటైర్డ్ ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ
ఓడి చెరువు సెప్టెంబర్ 19 ప్రభ న్యూస్ :మండలంలోని గౌని పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రస్తుతం చదువుతున్న ఆరో తరగతి విద్యార్థిని, విద్యార్థులకు 60 మందికి గాను రిటైర్డ్ ఉపాధ్యాయులు నరసింహారెడ్డి,కృష్ణా రెడ్డి లు ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు ప్రధానోపాధ్యాయురా లు పి.విజయమ్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ కలిగి ఉండి ,మంచి ఫలితాల్లో సాధించాలని ఆశిస్తూ మనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు ఆదర్శ పూర్వ విద్యార్థి మల్లెల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

