భారతీయ జనతాపార్టీ *రాష్ట్ర శాఖ అధ్యక్షులు నారపురాజు రామచందర్ రావు * నూతన అధ్యక్ష బాధ్యత స్వీకరించిన తరువాత తొలిసారి ఖమ్మం జిల్లా కి విచ్చేయిచున్న సందర్భంగా ఖమ్మం జిల్లా తరుపున వారికి ఘన స్వాగతం పలకడం కోసం మరియు వారి పర్యటన ను విజయవంతం చేయడం కోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు,అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.
*ప్రోగ్రాం షెడ్యూలు*
*29.07.2025 మంగళవారం*
*9:00 am – మామిళ్లగూడెం టోల్ ప్లాజా వద్ద స్వాగతం*
*10:30am – కాలఒడ్డు దగ్గరి నుండి బైక్ ర్యాలీ*
*11:30am – అంబేద్కర్ విగ్రహంకు పూల మాల ,ZP సెంటర్*
*12:00 pm – సప్త పది ఫంక్షన్ హాల్ నందు కార్యకర్తలు, నాయకులు,పార్టీ అభిమానులతో సమావేశం.*
*2:00pm మేధావుల సదస్సు ,సూర్య తేజ ఫంక్షన్ హాల్,కోర్ట్ పక్కన,ఖమ్మం.
పైకార్యక్రమములో బీజేపీ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు కోరడమైనది.


