సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక విధానాలతోనే రాష్ట్రంలో భారీగా పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ దొన్నుదొర అన్నారు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు విజయవంతం పై దొన్నుదొర సోమవారం అరకులోయలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సదస్సు లో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులతో జరిగిన 613 ఒప్పందాలతో 16 లక్షల మంది యువతకు ఉపాది పొందే అవకాశం ఉంటుందని అన్నారు

రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తల చూపు : సియ్యారి దొన్నుదొర
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక విధానాలతోనే రాష్ట్రంలో భారీగా పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ దొన్నుదొర అన్నారు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు విజయవంతం పై దొన్నుదొర సోమవారం అరకులోయలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సదస్సు లో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులతో జరిగిన 613 ఒప్పందాలతో 16 లక్షల మంది యువతకు ఉపాది పొందే అవకాశం ఉంటుందని అన్నారు

