Sunday, 7 December 2025
  • Home  
  • రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మారో విప్లవాత్మక మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం (పున్నమి ప్రతినిధి)
- కర్నూలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మారో విప్లవాత్మక మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం (పున్నమి ప్రతినిధి)

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మారో విప్లవాత్మక మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం (పున్నమి ప్రతినిధి) రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మారో విప్లవాత్మక మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ‘ అటో డ్రైవర్లు సేవలో ‘ ఆటాహసంగా ప్రారంబించిది ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ నుంచి కుర్ని కళ్యాణ మండపం వరకు జరిగిన భారీ ర్యాలీలో అటో డ్రైవర్లు మరియు కూటమి నాయకు పాల్గొనారు ఈ సందర్భంగా కుర్ని కళ్యాణ మండపం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ . సిఎం నారా చంద్రబాబు నాయుడు . మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . యువనేత నారా లోకేష్ గార్ల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి ఏడాది 2.90.669 మంది డ్రైవర్ల ఖాతాలో 15000 చొప్పున రూ.439 కోట్లు ప్రభుత్వం జమ చేసింది ఎమ్మిగనూరు నియోజకవర్గం లో 1.206 మందికి రూ.1.81 కోట్లు జమ అయ్యాయి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు కూటమిపాటి నాయకులు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మారో విప్లవాత్మక మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం (పున్నమి ప్రతినిధి)

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మారో విప్లవాత్మక మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ‘ అటో డ్రైవర్లు సేవలో ‘ ఆటాహసంగా ప్రారంబించిది ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ నుంచి కుర్ని కళ్యాణ మండపం వరకు జరిగిన భారీ ర్యాలీలో అటో డ్రైవర్లు మరియు కూటమి నాయకు పాల్గొనారు
ఈ సందర్భంగా కుర్ని కళ్యాణ మండపం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ . సిఎం నారా చంద్రబాబు నాయుడు . మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . యువనేత నారా లోకేష్ గార్ల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు
ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి ఏడాది 2.90.669 మంది డ్రైవర్ల ఖాతాలో 15000 చొప్పున రూ.439 కోట్లు ప్రభుత్వం జమ చేసింది ఎమ్మిగనూరు నియోజకవర్గం లో 1.206 మందికి రూ.1.81 కోట్లు జమ అయ్యాయి
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు కూటమిపాటి నాయకులు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.