Thursday, 5 February 2026
  • Home  
  • రాష్టం లో విధి కుక్కలసైర్యావిహారం చేస్తున్నాయి దీనిమీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకువాలని ముస్లిం హక్కులపోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి smd యూనుస్ డిమాండ్
- E-పేపర్

రాష్టం లో విధి కుక్కలసైర్యావిహారం చేస్తున్నాయి దీనిమీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకువాలని ముస్లిం హక్కులపోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి smd యూనుస్ డిమాండ్

రాష్టం లో విధి కుక్కలసైర్యావిహారం చేస్తున్నాయి దీనిమీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకువాలని ముస్లిం హక్కులపోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి smd యూనుస్ డిమాండ్ చెయ్యడం ఆయన మాట్లాడుతూ కుక్క ఎన్జీవోస్ కుక్కలని చెప్పడం నేరమంటున్నారు మరి అదే కుక్కలు మనుషులు మీద కరిగే మనుషుల ప్రాణాలు తీస్తుంటే కుక్కల ప్రేమికులు ఎందుకు మాట్లాడడం లేదు మనుషుల కంటే కుక్కలు ఎక్కువ పోయిన వాళ్లకి అటువంటప్పుడు కుక్కలను ఇంటికి తీసుకొని వెళ్ళి పెంచుకోవాల అవసరం ఉన్నాయి ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర సెక్రటరీ సయ్యద్ గులాబ్ మాట్లాడుతూ అధికారులు వెంటనే ద్రుష్టి సరించి కుక్కలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది కర్నూలు జిల్లా గౌరవ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ ప్రజలప్రాణాలు కాపాడాలని అధికారులను కోరడమైనది ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు కరటే మాబాషా మాట్లాడుతూ నంద్యాల లో రెక్కి నిర్వహించడంతో కుక్కల బెడద ఎక్కువ ఉండటం తో రాష్ట్ర కమిటీని సంప్రదించి అధికారులకు కుక్కలబెడద పై చర్యలు తీసుకువాల్సిందిగా కోరడం జరిగింది

రాష్టం లో విధి కుక్కలసైర్యావిహారం చేస్తున్నాయి దీనిమీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకువాలని ముస్లిం హక్కులపోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి smd యూనుస్ డిమాండ్ చెయ్యడం ఆయన మాట్లాడుతూ కుక్క ఎన్జీవోస్ కుక్కలని చెప్పడం నేరమంటున్నారు మరి అదే కుక్కలు మనుషులు మీద కరిగే మనుషుల ప్రాణాలు తీస్తుంటే కుక్కల ప్రేమికులు ఎందుకు మాట్లాడడం లేదు మనుషుల కంటే కుక్కలు ఎక్కువ పోయిన వాళ్లకి అటువంటప్పుడు కుక్కలను ఇంటికి తీసుకొని వెళ్ళి పెంచుకోవాల అవసరం ఉన్నాయి ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర సెక్రటరీ సయ్యద్ గులాబ్ మాట్లాడుతూ అధికారులు వెంటనే ద్రుష్టి సరించి కుక్కలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది కర్నూలు జిల్లా గౌరవ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ ప్రజలప్రాణాలు కాపాడాలని అధికారులను కోరడమైనది ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు కరటే మాబాషా మాట్లాడుతూ నంద్యాల లో రెక్కి నిర్వహించడంతో కుక్కల బెడద ఎక్కువ ఉండటం తో రాష్ట్ర కమిటీని సంప్రదించి అధికారులకు కుక్కలబెడద పై చర్యలు తీసుకువాల్సిందిగా కోరడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.