రాపూరు, మే 11, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కరోనా లాక్ డౌన్ సందర్భంగా రాపూరు మండలం సేవాసమితి ఆధ్వర్యంలో ఈరోజు రాపూరు వాటర్ ట్యాంక్ సెంటర్, లిప్రసి కాలనీ, సిద్దల్య సెంటర్ st లకు నవాబు పేట ST లకు 500 మంది నిరుపేదలకు అన్నదానం చేయడం జరిగిందని, ఈ కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు అండగా ఉంటామని మండల సేవ సమితి సబ్యులు తెలిపారు. ఈ రోజు కారయక్రమానికి డాక్టర్ మతార్ సహీబ్ గారు పేదలకు 500 మందికి స్వీట్లు మరియు హాట్ పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాపూరు మండల సేవ సమితి సభ్యులు మదమాల పిచ్చిరెడ్డి, దామిశెట్టి సురేష్ (గోల్డ్) కొత్త హజరత్తయ్య, కంభాల వెంకటరత్నం, సయ్యద్ జలీల్ అహ్మద్,పిట్టబోయిన వెంకటసుబ్బయ్య , పాలవల్లి హరినాధ్, దందోలు తిలక్ రెడ్డి,శ్రీకిరెడ్డి శశిధర్ రెడ్డి,కేతా అమర్ నాద్ధ్ రెడ్డి, బులాగాకుల మునీంద్రా రెడ్డి,బులాగాకుల మనోహర్ రెడ్డి,దామిశెట్టి సురేష్ (మినుములు),ఏటూరి మురళీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాపూరు మండల సేవ సమితి వారు డాక్టర్ మతర్ సాహెబ్ గారిని అభినందించడం జరిగింది.
రాపూరు మండల సమితి ఆధ్వర్యంలో 42వ రోజు అన్నదానం
రాపూరు, మే 11, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : కరోనా లాక్ డౌన్ సందర్భంగా రాపూరు మండలం సేవాసమితి ఆధ్వర్యంలో ఈరోజు రాపూరు వాటర్ ట్యాంక్ సెంటర్, లిప్రసి కాలనీ, సిద్దల్య సెంటర్ st లకు నవాబు పేట ST లకు 500 మంది నిరుపేదలకు అన్నదానం చేయడం జరిగిందని, ఈ కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు అండగా ఉంటామని మండల సేవ సమితి సబ్యులు తెలిపారు. ఈ రోజు కారయక్రమానికి డాక్టర్ మతార్ సహీబ్ గారు పేదలకు 500 మందికి స్వీట్లు మరియు హాట్ పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాపూరు మండల సేవ సమితి సభ్యులు మదమాల పిచ్చిరెడ్డి, దామిశెట్టి సురేష్ (గోల్డ్) కొత్త హజరత్తయ్య, కంభాల వెంకటరత్నం, సయ్యద్ జలీల్ అహ్మద్,పిట్టబోయిన వెంకటసుబ్బయ్య , పాలవల్లి హరినాధ్, దందోలు తిలక్ రెడ్డి,శ్రీకిరెడ్డి శశిధర్ రెడ్డి,కేతా అమర్ నాద్ధ్ రెడ్డి, బులాగాకుల మునీంద్రా రెడ్డి,బులాగాకుల మనోహర్ రెడ్డి,దామిశెట్టి సురేష్ (మినుములు),ఏటూరి మురళీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాపూరు మండల సేవ సమితి వారు డాక్టర్ మతర్ సాహెబ్ గారిని అభినందించడం జరిగింది.

