Wednesday, 30 July 2025
  • Home  
  • రాపూరు మండలం లో 18 రైతు భరోసా కేంద్రాల
- Featured

రాపూరు మండలం లో 18 రైతు భరోసా కేంద్రాల

రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండల పరిధిలో 18 సచివాలయాలకు సంబంధించి 18 రైతు భరోసా కేంద్రాలను ఈనెల 30 తేదీన ప్రారంభించడం జరుగుతున్నది అని మండల వ్యవసాయ అధికారి ప్రతాప్ తెలిపారు ఇకనుండి రైతులకు వ్యవసాయ శాఖ సేవలను గ్రామ స్థాయిలో పొందవచ్చు అనగా నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు రైతులకు రైతు భరోసా కేంద్రాల నుండి సరఫరా చేస్తారు అని తెలియజేశారు.

రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండల పరిధిలో 18 సచివాలయాలకు సంబంధించి 18 రైతు భరోసా కేంద్రాలను ఈనెల 30 తేదీన ప్రారంభించడం జరుగుతున్నది అని మండల వ్యవసాయ అధికారి ప్రతాప్ తెలిపారు ఇకనుండి రైతులకు వ్యవసాయ శాఖ సేవలను గ్రామ స్థాయిలో పొందవచ్చు అనగా నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు రైతులకు రైతు భరోసా కేంద్రాల నుండి సరఫరా చేస్తారు అని తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.