Wednesday, 1 April 2026
  • Home  
  • రాజీవ్ నగర్ నకిలీ పట్టాలపై సమగ్ర విచారణ..ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
- తిరుపతి

రాజీవ్ నగర్ నకిలీ పట్టాలపై సమగ్ర విచారణ..ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి అక్టోబర్ 24, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ లో నకిలీ పట్టాలపై సమగ్ర విచారణ చేయనున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం నాడు పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ లో నవంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు రాజీవ్ నగర్ డ్రైవ్ పేరిట అధికారులతో రాజీవ్ నగర్ నందు గతంలో ఇచ్చిన పట్టాలను విచారణ చేయుటకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి తాను ప్రతిరోజు ఒక గంట పాల్గొంటానని గతంలో ఒరిజినల్ పట్టాలు ఉన్న పట్టాదారులు వారి ఒరిజినల్ పట్టాలతో పాటు ఆధార్ కార్డు తీసుకొని రాజీవ్ నగర్ డ్రైవ్ ఏర్పాటు చేసిన ప్రదేశానికి రావలసిందిగా కోరారు. ఈ డ్రైవ్ కార్యక్రమంలో ఆర్డిఓ.. ఎమ్మార్వోలు, వీఆర్వోలు, పాల్గొంటారని, రాజీవ్ నగర్ లోని ఒరిజినల్ పట్టాదారులు తమ పట్టాలను అధికారులకు చూపిస్తే వారి వారి స్థలాలను ఈ కేవైసీ ద్వారా నమోదు చేపిస్తామని తెలియజేశారు.ఎవరైనా పట్టాలు తీసుకురానీయడల వారి స్థలాలను రద్దుచేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వారి వారి పట్టాలని తీసుకుని వచ్చి ఈ కేవైసీ చేయించుకుని. వారి వారి స్థలాలను భద్రపరుచుకోవాల్సిందిగా ఆయన సూచించారు.

శ్రీకాళహస్తి అక్టోబర్ 24, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ లో నకిలీ పట్టాలపై సమగ్ర విచారణ చేయనున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం నాడు పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ లో నవంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు రాజీవ్ నగర్ డ్రైవ్ పేరిట అధికారులతో రాజీవ్ నగర్ నందు గతంలో ఇచ్చిన పట్టాలను విచారణ చేయుటకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి తాను ప్రతిరోజు ఒక గంట పాల్గొంటానని గతంలో ఒరిజినల్ పట్టాలు ఉన్న పట్టాదారులు వారి ఒరిజినల్ పట్టాలతో పాటు ఆధార్ కార్డు తీసుకొని రాజీవ్ నగర్ డ్రైవ్ ఏర్పాటు చేసిన ప్రదేశానికి రావలసిందిగా కోరారు. ఈ డ్రైవ్ కార్యక్రమంలో ఆర్డిఓ.. ఎమ్మార్వోలు, వీఆర్వోలు, పాల్గొంటారని, రాజీవ్ నగర్ లోని ఒరిజినల్ పట్టాదారులు తమ పట్టాలను అధికారులకు చూపిస్తే వారి వారి స్థలాలను ఈ కేవైసీ ద్వారా నమోదు చేపిస్తామని తెలియజేశారు.ఎవరైనా పట్టాలు తీసుకురానీయడల వారి స్థలాలను రద్దుచేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వారి వారి పట్టాలని తీసుకుని వచ్చి ఈ కేవైసీ చేయించుకుని. వారి వారి స్థలాలను భద్రపరుచుకోవాల్సిందిగా ఆయన సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.