శ్రీకాళహస్తి అక్టోబర్ 24, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ లో నకిలీ పట్టాలపై సమగ్ర విచారణ చేయనున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం నాడు పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ లో నవంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు రాజీవ్ నగర్ డ్రైవ్ పేరిట అధికారులతో రాజీవ్ నగర్ నందు గతంలో ఇచ్చిన పట్టాలను విచారణ చేయుటకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి తాను ప్రతిరోజు ఒక గంట పాల్గొంటానని గతంలో ఒరిజినల్ పట్టాలు ఉన్న పట్టాదారులు వారి ఒరిజినల్ పట్టాలతో పాటు ఆధార్ కార్డు తీసుకొని రాజీవ్ నగర్ డ్రైవ్ ఏర్పాటు చేసిన ప్రదేశానికి రావలసిందిగా కోరారు. ఈ డ్రైవ్ కార్యక్రమంలో ఆర్డిఓ.. ఎమ్మార్వోలు, వీఆర్వోలు, పాల్గొంటారని, రాజీవ్ నగర్ లోని ఒరిజినల్ పట్టాదారులు తమ పట్టాలను అధికారులకు చూపిస్తే వారి వారి స్థలాలను ఈ కేవైసీ ద్వారా నమోదు చేపిస్తామని తెలియజేశారు.ఎవరైనా పట్టాలు తీసుకురానీయడల వారి స్థలాలను రద్దుచేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వారి వారి పట్టాలని తీసుకుని వచ్చి ఈ కేవైసీ చేయించుకుని. వారి వారి స్థలాలను భద్రపరుచుకోవాల్సిందిగా ఆయన సూచించారు.

రాజీవ్ నగర్ నకిలీ పట్టాలపై సమగ్ర విచారణ..ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి అక్టోబర్ 24, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ లో నకిలీ పట్టాలపై సమగ్ర విచారణ చేయనున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం నాడు పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ లో నవంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు రాజీవ్ నగర్ డ్రైవ్ పేరిట అధికారులతో రాజీవ్ నగర్ నందు గతంలో ఇచ్చిన పట్టాలను విచారణ చేయుటకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి తాను ప్రతిరోజు ఒక గంట పాల్గొంటానని గతంలో ఒరిజినల్ పట్టాలు ఉన్న పట్టాదారులు వారి ఒరిజినల్ పట్టాలతో పాటు ఆధార్ కార్డు తీసుకొని రాజీవ్ నగర్ డ్రైవ్ ఏర్పాటు చేసిన ప్రదేశానికి రావలసిందిగా కోరారు. ఈ డ్రైవ్ కార్యక్రమంలో ఆర్డిఓ.. ఎమ్మార్వోలు, వీఆర్వోలు, పాల్గొంటారని, రాజీవ్ నగర్ లోని ఒరిజినల్ పట్టాదారులు తమ పట్టాలను అధికారులకు చూపిస్తే వారి వారి స్థలాలను ఈ కేవైసీ ద్వారా నమోదు చేపిస్తామని తెలియజేశారు.ఎవరైనా పట్టాలు తీసుకురానీయడల వారి స్థలాలను రద్దుచేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వారి వారి పట్టాలని తీసుకుని వచ్చి ఈ కేవైసీ చేయించుకుని. వారి వారి స్థలాలను భద్రపరుచుకోవాల్సిందిగా ఆయన సూచించారు.

