Sunday, 14 December 2025
  • Home  
  • రాజంపేట ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి….. ప్రముఖ పారిశ్రామికవేత్త మాచీనేని విశ్వేశ్వర నాయుడు
- E-పేపర్

రాజంపేట ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి….. ప్రముఖ పారిశ్రామికవేత్త మాచీనేని విశ్వేశ్వర నాయుడు

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి….. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మాచీనేని విశ్వేశ్వర నాయుడు రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు పట్టణంలోని టోల్గేట్ దగ్గర శ్రీ మహాత్మా గాంధీ విగ్రహం సన్నిధిలో ఈరోజు అనగా 14.12.2025 వ తేదీన ఆదివారం నాడు రైల్వే కోడూరు నియోజకవర్గంలోని జేఏసీ నాయకులతో కలిసి రాజంపేట ను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని లేదంటే తిరుపతి జిల్లాలో కలపాలని నిరాహార దీక్షలో పాల్గొన్న ప్రముఖ పారిశ్రామిక మాచినేని విశ్వేశ్వర నాయుడు.

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి….. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మాచీనేని విశ్వేశ్వర నాయుడు

రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు పట్టణంలోని టోల్గేట్ దగ్గర శ్రీ మహాత్మా గాంధీ విగ్రహం సన్నిధిలో ఈరోజు అనగా 14.12.2025 వ తేదీన ఆదివారం నాడు రైల్వే కోడూరు నియోజకవర్గంలోని జేఏసీ నాయకులతో కలిసి రాజంపేట ను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని లేదంటే తిరుపతి జిల్లాలో కలపాలని నిరాహార దీక్షలో పాల్గొన్న ప్రముఖ పారిశ్రామిక మాచినేని విశ్వేశ్వర నాయుడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.