తొట్టంబేడు అక్టోబర్ 29, పున్నమి న్యూస్: మండలంలలోని రైతు సోదరులకు సొసైటీ అధ్యక్షులు బి. భాస్కర్ బుధవారం నాడు పత్రిక ప్రకగణ ద్వారా తెలియజేస్తూ.. అందుబాటులోఉన్న యూరియాను రైతులు సద్వినియోగించుకోవాలని తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ నందు రబీ సీజన్ కు కావలసిన యూరియా అందుబాటులో కలదు . యూరియా కావలసినవారు 1 ఎకరాకు3 బస్తాలు చొప్పున 3విడతలుగా ఇస్తారని యూరియా కావలసిన రైతులు వ్యవసాయ శాఖ వారు జారీ చేసిన కార్డు తీసుకొని యూరియాను తీసుకుని వెళ్లవలసిందిగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు జీ భత్తయ్య పి ధనంజయలు, సంఘపు సీఈవో చిరంజీవి రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

రబీ సీజన్ కు కావలసిన యూరియా అందుబాటులో వుందీ – సొసైటీ అధ్యక్షులు
తొట్టంబేడు అక్టోబర్ 29, పున్నమి న్యూస్: మండలంలలోని రైతు సోదరులకు సొసైటీ అధ్యక్షులు బి. భాస్కర్ బుధవారం నాడు పత్రిక ప్రకగణ ద్వారా తెలియజేస్తూ.. అందుబాటులోఉన్న యూరియాను రైతులు సద్వినియోగించుకోవాలని తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ నందు రబీ సీజన్ కు కావలసిన యూరియా అందుబాటులో కలదు . యూరియా కావలసినవారు 1 ఎకరాకు3 బస్తాలు చొప్పున 3విడతలుగా ఇస్తారని యూరియా కావలసిన రైతులు వ్యవసాయ శాఖ వారు జారీ చేసిన కార్డు తీసుకొని యూరియాను తీసుకుని వెళ్లవలసిందిగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు జీ భత్తయ్య పి ధనంజయలు, సంఘపు సీఈవో చిరంజీవి రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

