యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
ఈ విద్యా సంవత్సరం జాతీయ స్థాయిలో రంగోత్సవం సెలబ్రేషన్స్ అండ్ నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంపిటీషన్ ముంబై వారు నిర్వహించడం జరిగింది. ఈ కాంపిటీషన్లో స్థానిక తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బాలురు బోనగిరి నుండి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఊహించిన విధంగానే ఈ గురుకుల పాఠశాల నుండి 17 మంది విద్యార్థులు నేషనల్ లెవెల్ లో విజయాన్ని సాధించి సత్తా చాటారు.
వివిధ పథకాలను సాధించిన విద్యార్థుల వివరాలు
1. ఏం హర్షవర్ధన్ 8A, ఆర్ట్ మెరిట్ అవార్డ్ ట్రోఫీ మరియు సర్టిఫికెట్.
గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థుల వివరాలు
1. బి విగ్నేష్ 8A
2. కే సందీప్ 7B
3. బి భాను ప్రసాద్ 8A
4. వి యశ్వంత్ 6B
5. ఏ చైతన్య చంద్ర 7B
6. హెచ్ శివ సాయి కృష్ణ 7B
7. జి బన్నీ 6A
సిల్వర్ మెడల్ సాధించిన విద్యార్థుల వివరాలు
1. జై తరుణ్ 9B
2. కే వర్షిత్ 5A
3. పి రాహుల్ 6B
4. జె జశ్వంత్ 8A
5. టీ అవినాష్ 8A
కాంస్య పథకం సాధించిన విద్యార్థుల వివరాలు
1. బి శ్రీనివాస్ 8A
2. ఎస్ రాజన్న 6B
3. డి శివతేజ 7A
4. టీ అవినాష్ 8A
5. ఆర్ నితిన్ 8A
ఈ విజయాలు సాధించడానికి కారకులైన ఆర్ట్ మాస్టారు లింగాల రమేష్ గారికి ఉత్తమ ఆర్ట్ మాస్టర్ గా ట్రోఫీ అందుకున్నారు ఇన్ని పథకాలు సాధించినందుకు గాను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు ఒక మెమొంటో బహుమతిగా రావడం జరిగింది. ఈ బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ ఆర్ వెంకన్న గారు, ఉప ప్రధాన చార్యులు శ్రీ కె శ్యాం బాబు గారు, పాఠశాల ఉపాధ్యాయ బృందం గణేష్, శ్రీలత, మిగిలిన అధ్యాపక బృందం ఈ విజయాన్ని సాధించిన లింగాల రమేష్ ఆర్ట్ టీచర్ గారిని మరియు విద్యార్థులను ఘనంగా సన్మానించి సత్కరించడం జరిగింది.


