Monday, 23 March 2026
  • Home  
  • యూరియా కొరతపై వైసిపి నిరసన
- తిరుపతి

యూరియా కొరతపై వైసిపి నిరసన

శ్రీకాళహస్తిలో పట్టణంలో వైసిపి నాయకులు అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు.అందులో భాగంగా వైసిపి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కారుణాకర రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు రైతులతో కలిసి యూరియా కొరతపై ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేరశారు.తరువాత ఆర్డీఓ కార్యాలయంలో ఇంచార్జి అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు.అనంతరం భూమన మాట్లాడుతూ అసలే గుట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు యూరియా రైతులకు అందివ్వడంలో ప్రభుత్వం వైఫల్యం,చెందిదన్నారు.అందువల్ల రైతులు దళారుల వద్ద అధిక ధరలకు యూరియా కొనే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

శ్రీకాళహస్తిలో పట్టణంలో వైసిపి నాయకులు అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు.అందులో భాగంగా వైసిపి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కారుణాకర రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు రైతులతో కలిసి యూరియా కొరతపై ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేరశారు.తరువాత ఆర్డీఓ కార్యాలయంలో ఇంచార్జి అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు.అనంతరం భూమన మాట్లాడుతూ అసలే గుట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు యూరియా రైతులకు అందివ్వడంలో ప్రభుత్వం వైఫల్యం,చెందిదన్నారు.అందువల్ల రైతులు దళారుల వద్ద అధిక ధరలకు యూరియా కొనే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.