Monday, 8 December 2025
  • Home  
  • యాదవ కార్తీక వనభోజన కార్యక్రమానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు ఆహ్వానించిన
- E-పేపర్

యాదవ కార్తీక వనభోజన కార్యక్రమానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు ఆహ్వానించిన

నంద్యాల పద్మావతి నగర్ లో ఉన్న శ్రీకృష్ణ మందిరంలో ఈ నెల 16 వ తేదీన జరిగే యాదవ కార్తీక వనభోజన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని ఆహ్వానించినట్లు యాదవ కార్తీక వనభోజన కమిటీ వేదిక , శ్రీకృష్ణ మందిరము పద్మావతి నగర్ నంద్యాల సభ్యులు పృధ్విరాజ్ యాదవ్, విజయ్ గౌరీ యాదవ్ , చలపతి యాదవ్ , కొండా శ్రీనివాస్ యాదవ్ , భోధనం చంద్రశేఖర్ యాదవ్, చల్ల గోపాల్ యాదవ్ , వెంకటేశ్వర్లు యాదవ్ తెలిపారు

నంద్యాల పద్మావతి నగర్ లో ఉన్న శ్రీకృష్ణ మందిరంలో ఈ నెల 16 వ తేదీన జరిగే యాదవ కార్తీక వనభోజన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని ఆహ్వానించినట్లు యాదవ కార్తీక వనభోజన కమిటీ వేదిక , శ్రీకృష్ణ మందిరము పద్మావతి నగర్ నంద్యాల సభ్యులు పృధ్విరాజ్ యాదవ్, విజయ్ గౌరీ యాదవ్ , చలపతి యాదవ్ , కొండా శ్రీనివాస్ యాదవ్ , భోధనం చంద్రశేఖర్ యాదవ్, చల్ల గోపాల్ యాదవ్ , వెంకటేశ్వర్లు యాదవ్ తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.