నంద్యాల పద్మావతి నగర్ లో ఉన్న శ్రీకృష్ణ మందిరంలో ఈ నెల 16 వ తేదీన జరిగే యాదవ కార్తీక వనభోజన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని ఆహ్వానించినట్లు యాదవ కార్తీక వనభోజన కమిటీ వేదిక , శ్రీకృష్ణ మందిరము పద్మావతి నగర్ నంద్యాల సభ్యులు పృధ్విరాజ్ యాదవ్, విజయ్ గౌరీ యాదవ్ , చలపతి యాదవ్ , కొండా శ్రీనివాస్ యాదవ్ , భోధనం చంద్రశేఖర్ యాదవ్, చల్ల గోపాల్ యాదవ్ , వెంకటేశ్వర్లు యాదవ్ తెలిపారు

యాదవ కార్తీక వనభోజన కార్యక్రమానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు ఆహ్వానించిన
నంద్యాల పద్మావతి నగర్ లో ఉన్న శ్రీకృష్ణ మందిరంలో ఈ నెల 16 వ తేదీన జరిగే యాదవ కార్తీక వనభోజన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని ఆహ్వానించినట్లు యాదవ కార్తీక వనభోజన కమిటీ వేదిక , శ్రీకృష్ణ మందిరము పద్మావతి నగర్ నంద్యాల సభ్యులు పృధ్విరాజ్ యాదవ్, విజయ్ గౌరీ యాదవ్ , చలపతి యాదవ్ , కొండా శ్రీనివాస్ యాదవ్ , భోధనం చంద్రశేఖర్ యాదవ్, చల్ల గోపాల్ యాదవ్ , వెంకటేశ్వర్లు యాదవ్ తెలిపారు

