Tuesday, 24 March 2026
  • Home  
  • మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో మాజీ MLA పర్యటన
- తిరుపతి

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో మాజీ MLA పర్యటన

మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న శ్రీకాళహస్తి నియోజకవరంలోని అబ్బాభట్లపల్లి అరుంధతి వాడా,ముళ్ళపూడి ఎస్టి కాలనీ,పోలి ఎస్టి కాలనీలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్ రెడ్డి పర్యటించి గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి వర్షం కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.మొంథా తుఫాన్ కారణంగా పంటను నష్టపోయిన రైతులకు అలాగే ఇల్లు పోగొట్టుకున్న వారికి తక్షణమే ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.ప్రతి గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.విద్యుత్ అధికారులు స్పందించి కరెంటు నిలిచిపోయిన చోట విద్యుత్ ను పునరిద్దరించాలి అన్నారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న శ్రీకాళహస్తి నియోజకవరంలోని అబ్బాభట్లపల్లి అరుంధతి వాడా,ముళ్ళపూడి ఎస్టి కాలనీ,పోలి ఎస్టి కాలనీలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్ రెడ్డి పర్యటించి గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి వర్షం కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.మొంథా తుఫాన్ కారణంగా పంటను నష్టపోయిన రైతులకు అలాగే ఇల్లు పోగొట్టుకున్న వారికి తక్షణమే ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.ప్రతి గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.విద్యుత్ అధికారులు స్పందించి కరెంటు నిలిచిపోయిన చోట విద్యుత్ ను పునరిద్దరించాలి అన్నారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.