Thursday, 5 February 2026
  • Home  
  • మృతదేహా ఖననం ధరలను నీయంత్రించాలని వినతి
- తిరుపతి

మృతదేహా ఖననం ధరలను నీయంత్రించాలని వినతి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 16, శ్రీకాళహస్తిలోని స్మశాన వాటికలో మృత దేహాన్ని (ఖననం) పుడ్చడానికి వాటిక నిర్వాహుకులు బీద, బిక్కి అనే తేడాలేకుండా అధిక ధరలు అడుగుతూ ప్రజలను పిడిస్తున్నారని ఈ చర్యలపై నియంత్రణ తీసుకురావాలని కోరుతూ మంగళవారం నాడు పట్టణంలోని కొందమంది సమాజ శ్రేయోభిలాషులు మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్ ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రవి, శివకుమార్, చిరంజీవి, కోట ప్రసాద్,శివ, కిరణ్, వెంకటేశ్వరరావు, నాగరాజు, శ్రీనివాసులు, కోటేశ్వరరావు, రాజ, ఉదయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 16, శ్రీకాళహస్తిలోని స్మశాన వాటికలో మృత దేహాన్ని (ఖననం) పుడ్చడానికి వాటిక నిర్వాహుకులు బీద, బిక్కి అనే తేడాలేకుండా అధిక ధరలు అడుగుతూ ప్రజలను పిడిస్తున్నారని ఈ చర్యలపై నియంత్రణ తీసుకురావాలని కోరుతూ మంగళవారం నాడు పట్టణంలోని కొందమంది సమాజ శ్రేయోభిలాషులు మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్ ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రవి, శివకుమార్, చిరంజీవి, కోట ప్రసాద్,శివ, కిరణ్, వెంకటేశ్వరరావు, నాగరాజు, శ్రీనివాసులు, కోటేశ్వరరావు, రాజ, ఉదయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.