Friday, 6 February 2026
  • Home  
  • ముస్లిం సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన గద్దె
- ఎన్ టి ఆర్ జిల్లా

ముస్లిం సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన గద్దె

శుక్రవారం నాడు అసెంబ్లీ సమావేశాలలో ముస్లిం సోదరుల సమస్యలను ప్రస్తావించి, వారికి అవసరమైన స్థలాలను కేటాయించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్ కోరడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు sk షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ ఆటోనగర్ కాలనీ మసీదు కు స్థలం కేటాయింపు గురించి ఈద్గా స్థలం గురించి అసెంబ్లీ లో మాట్లాడినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నము మీ తమ్ముడు Sk షరీఫ్ 5వ డివిజన్ టిడిపి నాయకులు

శుక్రవారం నాడు అసెంబ్లీ సమావేశాలలో ముస్లిం సోదరుల సమస్యలను ప్రస్తావించి, వారికి అవసరమైన స్థలాలను కేటాయించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్ కోరడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు sk షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు.
విజయవాడ ఆటోనగర్ కాలనీ మసీదు కు స్థలం కేటాయింపు గురించి ఈద్గా స్థలం గురించి అసెంబ్లీ లో మాట్లాడినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నము
మీ తమ్ముడు
Sk షరీఫ్
5వ డివిజన్ టిడిపి నాయకులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.