Tuesday, 24 March 2026
  • Home  
  • ముస్తాబైన సమ్మక్క -సారలమ్మ గద్దెలు
- నిర్మల్

ముస్తాబైన సమ్మక్క -సారలమ్మ గద్దెలు

ముధోల్,జనవరి 24 ( తెలంగాణ పున్నమి ప్రతినిధి నిర్మల్ ):ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ తాం డ గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వ హించే సమ్మక్క -సారలమ్మ జాతరకు గద్దెలు ముస్తాబైనట్లు దేవదాయ స్థాప కులు రేణుకమ్మ సోమవారం ఒక ప్రక టనలో తెలిపారు. ఈ జాతరకు నియోజకవర్గ కేంద్రమైన ముధోల్, బా సర,తానూర్, కుంటాల, లోకేశ్వరం, కుబీర్, బైంసా, నిజామాబాద్, హైదరా బాద్ పట్టణాల నుండి కాకుండా మహా రాష్ట్ర లోని ముంబై, ధర్మబాద్ ప్రాంతా ల నుండి భారీగా సంఖ్యలో భక్తులు స మ్మక్క- సారాలమ్మలను దర్శించుకుం టారు. సమ్మక్క -సారలమ్మలు కోరిన కోరికలు తీర్చి అమ్మవారిని భక్తుల న మ్మకం. ఈనెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు సమ్మక్క -సారలమ్మ జాతర జరుగుతుందన్నారు. సమ్మక్క -సారలమ్మ గద్దెలను 28తేదీన బుధవారం కనక పనం శ్రీ సరళమ్మ గద్దెపైకి వచ్చును, 29 న గురువారం తేదీన శ్రీ సమ్మక్క దేవత గద్దె పైకి వచ్చును, 30న తేదీన శుక్రవారం భక్తులు సమ్మక్క- సారలమ్మ దేవతలకు ఓడి బియ్యం నిలువెత్తు బంగారం, బోనాలు మేకల తో మొక్కులను సమర్పించబడును. చివరి రోజైన 31వ తేదీన శనివారం సమ్మక్క-సారలమ్మ తిరిగి వనప్రవేశం గా వెళతారు. దీంతో ఈ జాతర నాలు గు రోజులపాటు ఎంతో వైభవంగా జరుగుతుందని దేవాదాయ ధర్మకర్త రేణుకమ్మ ధర్మకర్తలు పూజారులు జాదవ్ సతీష్, సత్యవతి నిర్వాహకులు తెలిపారు.

ముధోల్,జనవరి 24 ( తెలంగాణ పున్నమి ప్రతినిధి నిర్మల్ ):ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ తాం డ గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వ హించే సమ్మక్క -సారలమ్మ జాతరకు గద్దెలు ముస్తాబైనట్లు దేవదాయ స్థాప కులు రేణుకమ్మ సోమవారం ఒక ప్రక టనలో తెలిపారు. ఈ జాతరకు నియోజకవర్గ కేంద్రమైన ముధోల్, బా సర,తానూర్, కుంటాల, లోకేశ్వరం, కుబీర్, బైంసా, నిజామాబాద్, హైదరా బాద్ పట్టణాల నుండి కాకుండా మహా రాష్ట్ర లోని ముంబై, ధర్మబాద్ ప్రాంతా ల నుండి భారీగా సంఖ్యలో భక్తులు స మ్మక్క- సారాలమ్మలను దర్శించుకుం టారు. సమ్మక్క -సారలమ్మలు కోరిన కోరికలు తీర్చి అమ్మవారిని భక్తుల న మ్మకం. ఈనెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు సమ్మక్క -సారలమ్మ జాతర జరుగుతుందన్నారు. సమ్మక్క -సారలమ్మ గద్దెలను 28తేదీన బుధవారం కనక పనం శ్రీ సరళమ్మ గద్దెపైకి వచ్చును, 29 న గురువారం తేదీన శ్రీ సమ్మక్క దేవత గద్దె పైకి వచ్చును, 30న తేదీన శుక్రవారం భక్తులు సమ్మక్క- సారలమ్మ దేవతలకు ఓడి బియ్యం నిలువెత్తు బంగారం, బోనాలు మేకల తో మొక్కులను సమర్పించబడును. చివరి రోజైన 31వ తేదీన శనివారం సమ్మక్క-సారలమ్మ తిరిగి వనప్రవేశం గా వెళతారు. దీంతో ఈ జాతర నాలు గు రోజులపాటు ఎంతో వైభవంగా జరుగుతుందని దేవాదాయ ధర్మకర్త రేణుకమ్మ ధర్మకర్తలు పూజారులు జాదవ్ సతీష్, సత్యవతి నిర్వాహకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.