ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటికే అరెస్టై మదనపల్లె సబ్జైలులో ఉన్న 10 మంది నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు అక్టోబర్ 7న తంబళ్లపల్లె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను విచారించి పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉందని, మూడు రోజులపాటు కస్టడీ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్పై విచారణను కోర్టు అక్టోబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.

ములకలచెరువు నకిలీ మద్యం కేసు – కస్టడీ పిటిషన్ 13వ తేదీకి వాయిదా
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటికే అరెస్టై మదనపల్లె సబ్జైలులో ఉన్న 10 మంది నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు అక్టోబర్ 7న తంబళ్లపల్లె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను విచారించి పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉందని, మూడు రోజులపాటు కస్టడీ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్పై విచారణను కోర్టు అక్టోబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.

