పున్నమి న్యూస్ న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి రవితేజ కు రూ. 58000/-, శ్రీరంగం వెంకట లక్ష్మీ రూ. 44319/- అనువారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన చెక్కులను వారి ఇంటివద్దకు వెళ్లి అందజేసిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అందించి,వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో కుమారదేవం గ్రామ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన,నాయకులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన యం.ఎల్.ఏ ముప్పిడి…
పున్నమి న్యూస్ న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి రవితేజ కు రూ. 58000/-, శ్రీరంగం వెంకట లక్ష్మీ రూ. 44319/- అనువారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన చెక్కులను వారి ఇంటివద్దకు వెళ్లి అందజేసిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అందించి,వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో కుమారదేవం గ్రామ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన,నాయకులు పాల్గొన్నారు.

