భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ సూచనలు మేరకు శ్రీజ్ఞానప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పాల్గొనడానికి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు ఈటల రాజేంద్రకి శ్రీకాళహస్తి బిజెపి నాయకులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.స్వామి అమ్మవార్ల దర్శనము చేసుకున్న వారికి వేద పండితుల ఆశీర్వచనం అనంతరం వాయులింగేశ్వరుని తీర్థ ప్రసాదాలు,చిత్రపటాన్ని అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏ.ఈ.ఓ మోహన్ పి.ఆర్.ఓ రవి, గవర్నమెంట్ హాస్పిటల్ మెంబర్ గరికిపాటి రమేశ్,చందు రాయల్,రమేష్ నాయుడు తదితరుల పాల్గొన్నారు.

ముక్కంటిని దర్శించుకున్న పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ సూచనలు మేరకు శ్రీజ్ఞానప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పాల్గొనడానికి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు ఈటల రాజేంద్రకి శ్రీకాళహస్తి బిజెపి నాయకులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.స్వామి అమ్మవార్ల దర్శనము చేసుకున్న వారికి వేద పండితుల ఆశీర్వచనం అనంతరం వాయులింగేశ్వరుని తీర్థ ప్రసాదాలు,చిత్రపటాన్ని అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏ.ఈ.ఓ మోహన్ పి.ఆర్.ఓ రవి, గవర్నమెంట్ హాస్పిటల్ మెంబర్ గరికిపాటి రమేశ్,చందు రాయల్,రమేష్ నాయుడు తదితరుల పాల్గొన్నారు.

