అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక ప్రాంతంలో ఆదివారం సెలవు నేపథ్యంలో ఫిబ్రవరి 28న ముందస్తుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమం సజావుగా సాగింది. సమయానికి పెన్షన్ అందడంతో వృద్ధులు, దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు.


