Monday, 8 December 2025
  • Home  
  • మీ – సేవలు ఇకపై సచివాలయంలోనే అందుబాటులో ఉంటాయి.
- Featured

మీ – సేవలు ఇకపై సచివాలయంలోనే అందుబాటులో ఉంటాయి.

04-06-2020 బుచ్చిరెడ్డిపాలెం(పున్నమి విలేఖరి- జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెంలోని సచివాలయ సిబ్బందికి ఎంపీడీవో నరసింహారావు, త‌హ‌సీల్దార్‌ షఫీ మాలిక్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. వివిధ శాఖల అధికారులు ప్రజలకు అందిస్తున్న సేవలపై వారికి అవగాహన కల్పించారు. గతములో మీ -సేవ ద్వారా అందించే అన్ని రకాల సేవలను ఇకపై సచివాలయంలోనే ప్రజలకు అందించనున్నామని ఎంపీడీవో తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, డిజిటల్ అసిస్టెంట్ లు, వెల్ఫేర్ అసిస్టెంట్ లకు ఆన్ లైన్‌ సేవలను అందించడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కళ్యాణి, ఈవోపీఆర్డీ పెంచల శ్యామ్ పాల్గొన్నారు.

04-06-2020 బుచ్చిరెడ్డిపాలెం(పున్నమి విలేఖరి- జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెంలోని సచివాలయ సిబ్బందికి ఎంపీడీవో నరసింహారావు, త‌హ‌సీల్దార్‌ షఫీ మాలిక్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. వివిధ శాఖల అధికారులు ప్రజలకు అందిస్తున్న సేవలపై వారికి అవగాహన కల్పించారు. గతములో మీ -సేవ ద్వారా అందించే అన్ని రకాల సేవలను ఇకపై సచివాలయంలోనే ప్రజలకు అందించనున్నామని ఎంపీడీవో తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, డిజిటల్ అసిస్టెంట్ లు, వెల్ఫేర్ అసిస్టెంట్ లకు ఆన్ లైన్‌ సేవలను అందించడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కళ్యాణి, ఈవోపీఆర్డీ పెంచల శ్యామ్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.