Thursday, 12 February 2026
  • Home  
  • మాధవమాల గ్రామంలో భూమి రీ సర్వే ప్రాజెక్టు కార్యక్రమం
- తిరుపతి

మాధవమాల గ్రామంలో భూమి రీ సర్వే ప్రాజెక్టు కార్యక్రమం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీ సర్వే ప్రాజెక్టు కింద ఏర్పేడు మండలంలో 7పంచాయతీలలో జనవరి 2 నుండి భూములు రీ సర్వే చేయనున్నారు. 7 పంచాయితీలలో మాధవమాల పంచాయతీ ఒకటి. అందులో భాగంగా శుక్రవారం మాధవమాల గ్రామంలో రెవెన్యూ అధికారులు రీసర్వేపై గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలు డిటి లావణ్య రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతు భూమిని రీసర్వ్ చేస్తామని రైతు సమస్యలు పరిష్కారమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని ఆమె అన్నారు. సర్వేయర్ శాలరీ, వీఆర్వో బాబు, రవి నాయుడు, శ్రీనివాసులు రెడ్డి రైతులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీ సర్వే ప్రాజెక్టు కింద ఏర్పేడు మండలంలో 7పంచాయతీలలో జనవరి 2 నుండి భూములు రీ సర్వే చేయనున్నారు. 7 పంచాయితీలలో మాధవమాల పంచాయతీ ఒకటి. అందులో భాగంగా శుక్రవారం మాధవమాల గ్రామంలో రెవెన్యూ అధికారులు రీసర్వేపై గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలు డిటి లావణ్య రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతు భూమిని రీసర్వ్ చేస్తామని రైతు సమస్యలు పరిష్కారమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని ఆమె అన్నారు. సర్వేయర్ శాలరీ, వీఆర్వో బాబు, రవి నాయుడు, శ్రీనివాసులు రెడ్డి రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.