తొట్టంబేడు మండల మాజీ మండల పార్టీ అధ్యక్షులు గాలి మురళి నాయుడు. కే వి బి పురం మండల పార్టీ అధ్యక్షులు, తొట్టంబేడు మండల మాజీ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు రామాంజుల నాయుడు, స్వగ్రామమైన కేవీబి పురంలో నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని అనంతరం బీసా బత్తిన రామానుజుల నాయుడుని శాలువాతో సన్మానించారు. ఈ సందర్బనగా తొట్టంబేడు మండల మాజీ మండల పార్టీ అధ్యక్షులు గాలి మురళి నాయుడు, మాట్లాడుతూ .. గ్రామంలో నూతన గృహప్రవేశం చేసి పేద ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించడం పూర్వజన్మ సుకృతం అని, ప్రజలకు అందుబాటులో ఉండటం శుభపరిణామమని, శ్రీకాళహస్తీశ్వర స్వామి సమేత జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఆశీస్సులు రామానుజుల నాయుడుకి మెండుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్లపూడి ఆయకట్టు అధ్యక్షులు చీళ్ల వెంకట మునిరెడ్డి. మురళి నాయుడు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ నాయుడు, రైతు విభాగం అధ్యక్షులు గోపీనాథ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీహరి యాదవ్, మాజీ సర్పంచ్ అవసరం సురేష్, తదితరులు పాల్గొన్నారు

మాజీ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షున్ని సన్మానించిన గాలి మురళి నాయుడు
తొట్టంబేడు మండల మాజీ మండల పార్టీ అధ్యక్షులు గాలి మురళి నాయుడు. కే వి బి పురం మండల పార్టీ అధ్యక్షులు, తొట్టంబేడు మండల మాజీ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు రామాంజుల నాయుడు, స్వగ్రామమైన కేవీబి పురంలో నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని అనంతరం బీసా బత్తిన రామానుజుల నాయుడుని శాలువాతో సన్మానించారు. ఈ సందర్బనగా తొట్టంబేడు మండల మాజీ మండల పార్టీ అధ్యక్షులు గాలి మురళి నాయుడు, మాట్లాడుతూ .. గ్రామంలో నూతన గృహప్రవేశం చేసి పేద ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించడం పూర్వజన్మ సుకృతం అని, ప్రజలకు అందుబాటులో ఉండటం శుభపరిణామమని, శ్రీకాళహస్తీశ్వర స్వామి సమేత జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఆశీస్సులు రామానుజుల నాయుడుకి మెండుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్లపూడి ఆయకట్టు అధ్యక్షులు చీళ్ల వెంకట మునిరెడ్డి. మురళి నాయుడు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ నాయుడు, రైతు విభాగం అధ్యక్షులు గోపీనాథ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీహరి యాదవ్, మాజీ సర్పంచ్ అవసరం సురేష్, తదితరులు పాల్గొన్నారు

