Sunday, 22 March 2026
  • Home  
  • మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన జిల్లా అధ్యక్షులు
- తిరుపతి

మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన జిల్లా అధ్యక్షులు

శ్రీకాళహస్తిలో రైతన్నకు తోడుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్నదాత పోరు నిరసన కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరుతున్న సమయంలో శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తల్లి ఇంట్లో అకస్మారక స్థితిలోకి వెళ్లడంతో విషయం తెలుసుకొని హుటాహుటిన నిరసన కార్యక్రమము నుండి హాస్పిటల్ కి బయలుదేరి వెళ్లారు.రైతన్న నిరసన కార్యక్రమం అనంతరం హాస్పిటల్ వద్ద బియ్యపు మధుసూదన్ రెడ్డిని పరామర్శించి వారి తల్లి ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం,సత్యవేడు సమన్వయకర్త రాజేష్,శ్రీకాళహస్తి వైఎస్ఆర్సిపి శ్రేణులు.

శ్రీకాళహస్తిలో రైతన్నకు తోడుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్నదాత పోరు నిరసన కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరుతున్న సమయంలో శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తల్లి ఇంట్లో అకస్మారక స్థితిలోకి వెళ్లడంతో విషయం తెలుసుకొని హుటాహుటిన నిరసన కార్యక్రమము నుండి హాస్పిటల్ కి బయలుదేరి వెళ్లారు.రైతన్న నిరసన కార్యక్రమం అనంతరం హాస్పిటల్ వద్ద బియ్యపు మధుసూదన్ రెడ్డిని పరామర్శించి వారి తల్లి ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం,సత్యవేడు సమన్వయకర్త రాజేష్,శ్రీకాళహస్తి వైఎస్ఆర్సిపి శ్రేణులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.