పలమనేరు, జూలై 1,2020( పున్నమి విలేకరి): పలమనేరు పట్టణంలో రోజు రోజుకి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం వరకే దుకాణాలు నిర్వహించినట్లు పలమనేరు మర్చంట్ అసోసియేషన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నేటి నుంచి జూలై 31 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు .ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి జాగ్రత్త పాటిస్తే కరోనా వైరస్ మహమ్మారిని భారిన పడకుండా తరిమికొట్టొచ్చున్నారు.ఈ కార్యక్రమంలో నారాయణస్వామి, రాంబాబు, రాజేష్, సూరి,శ్రీకాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్నం వరకే దుకాణాలు
పలమనేరు, జూలై 1,2020( పున్నమి విలేకరి): పలమనేరు పట్టణంలో రోజు రోజుకి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం వరకే దుకాణాలు నిర్వహించినట్లు పలమనేరు మర్చంట్ అసోసియేషన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నేటి నుంచి జూలై 31 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు .ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి జాగ్రత్త పాటిస్తే కరోనా వైరస్ మహమ్మారిని భారిన పడకుండా తరిమికొట్టొచ్చున్నారు.ఈ కార్యక్రమంలో నారాయణస్వామి, రాంబాబు, రాజేష్, సూరి,శ్రీకాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.

