నంద్యాల జిల్లా లో బాల అకాడమి పాఠశాలలో 25-08-2025 వ తేదిన అనగా సోమవారం మట్టి వినాయకుల అవగాహన సదస్సునుఏర్పాటు చేయడము జరిగినది. ఈ కార్యక్రమము బాల అకాడమి పాఠశాలలో ఈనాడు మరియు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ సంస్థ నుండి విచ్చేసిన రామకృష్ణ అధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు పాఠశాల డైరెక్టర్ రవీంద్ర నాథ్ కరస్పాండెంట్ మాధవీలత మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అన్న స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ సంస్థ అధికారి అయిన రామకృష్ణ చిన్నారులందరికి మట్టి వినా యకులను తయారు చేసి పంపిణి చేయడం జరిగినది. మరియు ప్లాస్టిక్ ఆఫ్ ఫారిస్ వల్ల కలిగే నష్టాలు మరియు అవి వాతవరణానికి కలిగించే నష్టాలని తెలిపి, మన ప్రకృతి, పర్యా వరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. మనదే అని, బాల అకాడమి పాఠశాల గత 10 || సం|| రాలుగా మట్టి వినా యకులను పంపిణి చేస్తున్నది. అని ఇందుకు సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు ప్రత్యేక మైన ధన్యవాదాలు తెలియజేశారు

మట్టి వినాయకుల అవగాహన సదస్సును విజయవంతంగా జరిపిన బాల అకాడమి సిల్వర్ ఓక్స్ పాఠశాల
నంద్యాల జిల్లా లో బాల అకాడమి పాఠశాలలో 25-08-2025 వ తేదిన అనగా సోమవారం మట్టి వినాయకుల అవగాహన సదస్సునుఏర్పాటు చేయడము జరిగినది. ఈ కార్యక్రమము బాల అకాడమి పాఠశాలలో ఈనాడు మరియు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ సంస్థ నుండి విచ్చేసిన రామకృష్ణ అధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు పాఠశాల డైరెక్టర్ రవీంద్ర నాథ్ కరస్పాండెంట్ మాధవీలత మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అన్న స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ సంస్థ అధికారి అయిన రామకృష్ణ చిన్నారులందరికి మట్టి వినా యకులను తయారు చేసి పంపిణి చేయడం జరిగినది. మరియు ప్లాస్టిక్ ఆఫ్ ఫారిస్ వల్ల కలిగే నష్టాలు మరియు అవి వాతవరణానికి కలిగించే నష్టాలని తెలిపి, మన ప్రకృతి, పర్యా వరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. మనదే అని, బాల అకాడమి పాఠశాల గత 10 || సం|| రాలుగా మట్టి వినా యకులను పంపిణి చేస్తున్నది. అని ఇందుకు సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు ప్రత్యేక మైన ధన్యవాదాలు తెలియజేశారు

