నందలూరు ఎంతో ప్రసిద్ధి చెందిన మగ్ధమ్ షా వల్లీ దర్గా ఉరుసు మహోత్సవానికి ఈ నెల 31- 10- 2025 హాజరుకావాలని నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ కి మగ్ధమ్ షా వల్లీ దర్గా ఉరుసు కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డ్ మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు షేక్ మహబూబ్ బాషా,ఉప్పుశెట్టి రెడ్డయ్య, తెలుగుదేశం పార్టీ మైనార్టీ యువనాయకులు పఠాన్ మహర్ ఖాన్, కరీముల్లా, తదితరులు పాల్గొన్నారు.

మగ్ధమ్ షా వల్లీ దర్గా ఉరుసు మహోత్సవానికి నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ కి ఆహ్వాన పత్రిక
నందలూరు ఎంతో ప్రసిద్ధి చెందిన మగ్ధమ్ షా వల్లీ దర్గా ఉరుసు మహోత్సవానికి ఈ నెల 31- 10- 2025 హాజరుకావాలని నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ కి మగ్ధమ్ షా వల్లీ దర్గా ఉరుసు కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డ్ మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు షేక్ మహబూబ్ బాషా,ఉప్పుశెట్టి రెడ్డయ్య, తెలుగుదేశం పార్టీ మైనార్టీ యువనాయకులు పఠాన్ మహర్ ఖాన్, కరీముల్లా, తదితరులు పాల్గొన్నారు.

