Monday, 23 March 2026
  • Home  
  • మండపాలకి ఉచిత విద్యుత్ .!
- హైదరాబాద్

మండపాలకి ఉచిత విద్యుత్ .!

దేశంలో ఎక్కడా లేని విధంగా గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ “శ్రీ విశ్వశాంతి మహాశక్తిగణపతి”ని దర్శించుకుని ఆయన పూజలు చేశారు. 71 ఏళ్ల క్రితం ఒక్క అడుగుతో ఖైరతాబాద్ గణేశుడి ప్రతిష్ఠాపన ప్రారంభమైందన్నారు. ఉత్సవ సమితి నిర్వాహకులు 71 ఏళ్లుగా ఘనంగా పండుగ నిర్వహిస్తున్నారని అభినందించారు. నగరంలో నిమజ్జనానికి ప్రజలు సహకరించాలని సీఎం కోరారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ “శ్రీ విశ్వశాంతి మహాశక్తిగణపతి”ని దర్శించుకుని ఆయన పూజలు చేశారు. 71 ఏళ్ల క్రితం ఒక్క అడుగుతో ఖైరతాబాద్ గణేశుడి ప్రతిష్ఠాపన ప్రారంభమైందన్నారు. ఉత్సవ సమితి నిర్వాహకులు 71 ఏళ్లుగా ఘనంగా పండుగ నిర్వహిస్తున్నారని అభినందించారు. నగరంలో నిమజ్జనానికి ప్రజలు సహకరించాలని సీఎం కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.