దేశంలో ఎక్కడా లేని విధంగా గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ “శ్రీ విశ్వశాంతి మహాశక్తిగణపతి”ని దర్శించుకుని ఆయన పూజలు చేశారు. 71 ఏళ్ల క్రితం ఒక్క అడుగుతో ఖైరతాబాద్ గణేశుడి ప్రతిష్ఠాపన ప్రారంభమైందన్నారు. ఉత్సవ సమితి నిర్వాహకులు 71 ఏళ్లుగా ఘనంగా పండుగ నిర్వహిస్తున్నారని అభినందించారు. నగరంలో నిమజ్జనానికి ప్రజలు సహకరించాలని సీఎం కోరారు.

మండపాలకి ఉచిత విద్యుత్ .!
దేశంలో ఎక్కడా లేని విధంగా గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ “శ్రీ విశ్వశాంతి మహాశక్తిగణపతి”ని దర్శించుకుని ఆయన పూజలు చేశారు. 71 ఏళ్ల క్రితం ఒక్క అడుగుతో ఖైరతాబాద్ గణేశుడి ప్రతిష్ఠాపన ప్రారంభమైందన్నారు. ఉత్సవ సమితి నిర్వాహకులు 71 ఏళ్లుగా ఘనంగా పండుగ నిర్వహిస్తున్నారని అభినందించారు. నగరంలో నిమజ్జనానికి ప్రజలు సహకరించాలని సీఎం కోరారు.

