Sunday, 7 December 2025
  • Home  
  • భారీ వర్షాలతో నీటమునిగిన 100 ఎకరాల వరి పంట
- తిరుపతి

భారీ వర్షాలతో నీటమునిగిన 100 ఎకరాల వరి పంట

శ్రీకాళహస్తి డిసెంబర్ 04, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని తంగేళ్లపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలు గౌడు మాల, కత్తి వారి కండ్రిగ, బసవన్న గుంట, తిక్కల్తూరు గ్రామాలలో వారం రోజులగా కురిసిన భారీ వర్షాలకు సుమారు 100 ఎకరాల పైన వరి నాట్లు మునిగిపోయిన పరిస్థితి.. అప్పులు చేసి నాటుకున్నామని, ఇప్పుడు మునిగిపోయిందని, రైతన్న లు కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకున్నారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి, మునిగిపోయిన పంట పొలాల దగ్గరికి వెళ్లి పరిశీలించి, ప్రభుత్వం దృష్టికి తెలియపరచి, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

శ్రీకాళహస్తి డిసెంబర్ 04, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని తంగేళ్లపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలు గౌడు మాల, కత్తి వారి కండ్రిగ, బసవన్న గుంట, తిక్కల్తూరు గ్రామాలలో వారం రోజులగా కురిసిన భారీ వర్షాలకు సుమారు 100 ఎకరాల పైన వరి నాట్లు మునిగిపోయిన పరిస్థితి.. అప్పులు చేసి నాటుకున్నామని, ఇప్పుడు మునిగిపోయిందని, రైతన్న లు కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకున్నారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి, మునిగిపోయిన పంట పొలాల దగ్గరికి వెళ్లి పరిశీలించి, ప్రభుత్వం దృష్టికి తెలియపరచి, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.