చిట్వేల్ మండలం, నాగవరం వడ్డీ పల్లి గ్రామ వాస్తవ్వులు జనసేన పార్టీ కార్యకర్త పులగంటి శివయ్య బ్రెయిన్ స్ట్రోక్ తో తిరుపతి రమాదేవి హాస్పటల్ ICU లొ చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయనను ఆసుపత్రిలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన తో రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర జోగినేని మని శివయ్య గపరామర్శించారు.

బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న పులగంటి శివయ్య పరామర్శించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్
చిట్వేల్ మండలం, నాగవరం వడ్డీ పల్లి గ్రామ వాస్తవ్వులు జనసేన పార్టీ కార్యకర్త పులగంటి శివయ్య బ్రెయిన్ స్ట్రోక్ తో తిరుపతి రమాదేవి హాస్పటల్ ICU లొ చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయనను ఆసుపత్రిలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన తో రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర జోగినేని మని శివయ్య గపరామర్శించారు.