Saturday, 19 July 2025
  • Home  
  • బెస్ట్ అవైలబుల్ పథకం కింద 192 మంది విద్యార్థుల ఎంపిక – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
- Featured - ఆంధ్రప్రదేశ్

బెస్ట్ అవైలబుల్ పథకం కింద 192 మంది విద్యార్థుల ఎంపిక – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

  బెస్ట్ అవైలబుల్ పథకం కింద 192 మంది విద్యార్థుల ఎంపిక – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూర్యాపేట: లక్కీ డ్రా ద్వారా షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ పథకం కింద 192 మంది ఎంపికయ్యారని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబుతో కలిసి పాల్గొన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికిగాను 1వ తరగతిలో డే స్కాలర్ కేటగిరీకి 94 మంది, 5వ తరగతి రెసిడెన్షియల్ లో 98 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దయానంద రాణి, డీఈఓ అశోక్, రెసిడెన్షియల్ జిల్లా కోఆర్డినేటర్ సి హెచ్ పద్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.    

 

బెస్ట్ అవైలబుల్ పథకం కింద 192 మంది విద్యార్థుల ఎంపిక – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట: లక్కీ డ్రా ద్వారా షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ పథకం కింద 192 మంది ఎంపికయ్యారని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబుతో కలిసి పాల్గొన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికిగాను 1వ తరగతిలో డే స్కాలర్ కేటగిరీకి 94 మంది, 5వ తరగతి రెసిడెన్షియల్ లో 98 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దయానంద రాణి, డీఈఓ అశోక్, రెసిడెన్షియల్ జిల్లా కోఆర్డినేటర్ సి హెచ్ పద్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.